30-12-2023న విజయవాడలో అంగన్వాడీ వర్కర్స్ ధర్నాకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వివి లక్ష్మీ నారాయణ IPS (రిటైర్డ్) మద్దతు
- JBNP
- Jan 3, 2024
- 1 min read

అంగన్వాడీ టీచర్ల తరుపున కోర్టుకు వెళతాను. - జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మినారాయణ
ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన జై భారత్(N)పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు, ఈ సందర్భంగా శ్రీ జేడీ లక్ష్మినారాయణ గారు బహిరంగంగా మద్దతు తెలుపుతూ, వారి న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు
Comments