01/02/2024 - అటవీ శాఖ కార్మికులకు న్యాయం జరగాలని 38 నెలలపాటు వారికి అన్యాయం - న్యాయం చేయాలని నిరాహార దీక్షలో పాల్గొన్న జై భారత్ నేషనల్ పార్టీ రాయలసీమ మహిళా వారధి కోఆర్డినేటర్ శ్రీమతి మునిలక్ష్మీ.
- Jai Bharat National Party
- Feb 4, 2024
- 1 min read

తిరుపతి అటవీ శాఖ కార్మికులకు న్యాయం జరగాలని 38 నెలలపాటు వారికి అన్యాయం జరుగుతోంది కనుక వెంటనే టీటీడీ వారికి న్యాయం చేయాలని నిరాహార దీక్షలో పాల్గొన్న జై భారత్ నేషనల్ పార్టీ రాయలసీమ మహిళా వారధి కోఆర్డినేటర్ శ్రీమతి మునిలక్ష్మీ
Comments