విశాఖపట్నం వెస్ట్ కో-ఆర్డినేటర్ వెంకట గణేష్ గారు శ్రీ శారద శక్తి పీఠంను దర్శించి శ్రీ రాజశ్యమలా దేవి ఆశీస్సులు తీసుకుని................
- Jai Bharat National Party
- Feb 7, 2024
- 1 min read

విశాఖపట్నం వెస్ట్ కో-ఆర్డినేటర్ వెంకట గణేష్ గారు శ్రీ శారద శక్తి పీఠంను దర్శించి శ్రీ రాజశ్యమలా దేవి ఆశీస్సులు తీసుకుని,శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ గారికి జై భారత్ నేషనల్ పార్టీ పీపుల్స్ మ్యానిఫెస్టో అందించి అందులోని అంశాలను వారికి వివరించారు.
Comments