జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Mar 4, 2024
- 1 min read

జై భారత్ నేషనల్ పార్టీ గుడివాడ కో-ఆర్డినేటర్ గా శ్రీ అల్లూరి హేమంత్ కుమార్ ను నియమించిన సందర్భంగా అభినందనలు తెలుపుతున్న పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ గారు, పాల్గొన్న జైభారత్ నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు, ఉపాధ్యక్షులు లంక కరుణాకర్ దాస్, ఎన్టీయార్ జిల్లా కన్వీనర్ వసుంధర, తదితరులు. పార్టీలో చేరిన జి.ఎస్. దుర్గాగణేష్, ఎం.వివేక్, పవన్ కల్యాణ్, హస్వంత్, రతన్ లోకేష్, కె.చారుకేష్
Comments