జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ మ్యానిఫెస్టోకు జన స్పందన
- Jai Bharat National Party
- Feb 15, 2024
- 1 min read

ఈరోజు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వెనుకమట్ట స్థానిక గ్రామంలో 50 మంది మహిళలతో జై భారత్ పార్టీ పీపుల్స్ మేనిఫెస్టో గురించి చర్చించడం జరిగింది .మహిళల నుండి అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషకరమైన విషయం.మద్యపాన నిషేధం మహిళల చేతుల్లోనే ఉంచడానికి మహిళలందరూ హర్షించారు .ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ జువ్విరెడ్డివరప్రసాద్ సభ్యులు ఆసాపు కుమార్ గ్రామ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Comentarios