top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ - శ్ర‌ీకాకుళంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి బ్లడ్ సెంటర్లో జరిగే రక్త దాన శిబిరంకి ముఖ్య అతిథిగా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు శ్ర‌ీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ.

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Feb 1, 2024
  • 1 min read


31-1-2024 శ్ర‌ీకాకుళంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి బ్లడ్ సెంటర్లో జరిగే రక్త దాన శిబిరంకి ముఖ్య అతిథిగా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు శ్ర‌ీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారు పాల్గొని ,రక్తదానం యొక్క ప్రాముఖ్యత పై అవగాహన కల్పించటం జరిగింది.

 
 
 

Comments


bottom of page