జై భారత్ నేషనల్ పార్టీ రాయలసీమ విద్యార్థి విభాగం అధ్యక్షులు - యస్.వి.భార్గవ్ సాయి.
- Jai Bharat National Party
- Feb 7, 2024
- 1 min read

తిరుపతిలొ ప్రియతమ నాయకులు "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.సి. విద్యార్థి విభాగం అధ్యక్షులు శ్రీ యూ.ఏ.న్.ఆర్" గారిని మరియు మా అన్న "రాయలసీమ బి.సి.విద్యార్థి విభాగం అధ్యక్షులు శ్రీ విజయ్ ఉత్తరాది గారిని" మరియు వివిధ సంఘాల నాయకులను కలిసి వారికి గౌరవనీయులు" J.D.లక్ష్మి నారాయణ గారూ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ ప్రజా మేనిఫెస్టోని"వివరించిన..." మీ సేవకుడు యస్.వి.భార్గవ్ సాయి( జై భారత్ నేషనల్ పార్టీ రాయలసీమ విద్యార్థి విభాగం అధ్యక్షులు)"
Comments