top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ -రాజమండ్రి రూరల్జై భారత్ పార్టీ తరపున మేనిఫెస్టోని వివరించడానికి ఇంటింటికి ప్రచార కార్యక్రమం - తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ జవ్వి రెడ్డి ప్రసాద్.

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Feb 1, 2024
  • 1 min read

రాజమండ్రి రూరల్ :

జై భారత్ పార్టీ తరపున మేనిఫెస్టోని వివరించడానికి ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా కోలమురు లో పర్యటించిన తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ జవ్వి రెడ్డి ప్రసాద్

ప్రసాద్ రాజు ఆసాపు కుమార్ శ్రీనివాస్ అడ్వకేట్ సాయికుమార్ మరియు నాగేశ్వరరావు

పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు.

 
 
 

Comments


bottom of page