జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ మ్యానిఫెస్టోకు వందనం
- Jai Bharat National Party
- Feb 12, 2024
- 1 min read

విజయవాడలోని సన్ సిరి ప్రాజెక్టు డైరెక్టర్ జానకిరామ్ గారికి జై భారత్ నేషనల్ పార్టీ పీపుల్స్ మ్యానిఫెస్టో అందించి అధ్యక్షులు శ్రీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారి ఆశయాలను వివరించిన రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకురాతి వెంకట అశ్వని గారు.
Comments