top of page
Writer's pictureJai Bharat National Party

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై భారత్ జై భారత్



అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ జేడి లక్ష్మినారాయణ గారు. ఈరోజు జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో "అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం" సందర్భంగా మురళీనగర్ లోగల వైశాఖి స్పోర్ట్స్ పార్క్ (స్కేటింగ్ పార్క్), వాకర్స్ క్లబ్, సుదర్శన పార్క్, నేషనల్ హైవే బిర్లా జుంక్షన్ ,తదితర ప్రాంతాల్లో పిచ్చుకల దినోత్సవం సందర్భంగా వరి కుచ్చులు, మట్టి ఆవాసాలు, నీటి పాత్రలు చెట్లుకు కట్టి పార్కులోకి వచ్చిన వాకర్స్ ,చిన్నపిల్లలతో కట్టించి ,అంతరించిపోతున్న పిచ్చుకల సంరక్షణ బాధ్యత ప్రతీఒక్కరూ తీసుకోవాలని ముఖ్యఅతిథిగా విచ్చేసిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి వి లక్ష్మీనారాయణ గారు ( జెడి) గారు కోరారు.. ఈకార్యక్రమంలో వైశాఖి స్పోర్ట్స్ పార్క్ ట్రెజరర్ మల్ల రామకృష్ణ గారు, పిన్నమనేని శ్రీనివాస్ గారు,చంద్రశేఖర్ గారు, జెడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

3 views0 comments

Comentários


bottom of page