జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై భారత్ జై భారత్
- Jai Bharat National Party
- Mar 20, 2024
- 1 min read

సుందరకాండ పఠనం లో జేడి లక్ష్మీ నారాయణ గారు.
అక్కయ్య పాలెం లో ఉన్న యోగాంజనేయ స్వామి వారి పై ఎమ్మెస్ రామారావు గారి సుందరకాండ పఠనం భక్తులతో పారాయణం చేసి స్వామి వారి సుందరకాండ లో కొన్ని ముఖ్య విషయాలను భక్తులతో పంచుకుని వారి మన్ననలను పొందిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వీ వీ(జేడి) లక్ష్మి నారాయణ గారు
Comments