జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Mar 6, 2024
- 1 min read

విశాఖపట్నం నుంచి విజయవాడ కు వందే భారత్ ట్రైన్ లో ప్రయాణం చేస్తూ తోటి ప్రయాణికులతో మమేకమై ప్రజల సమస్యలను తెలుసుకుంటూ జై భారత్ నేషనల్ పార్టీ "పీపుల్స్ మ్యానిఫెస్టో" అందించి తమ పార్టీ ఉద్దేశ్యాలను వివరిస్తున్న అధ్యక్షులు శ్రీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారు.
Comments