జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Mar 1, 2024
- 1 min read

జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారి పెళ్ళి రోజు సందర్భంగా పసుపుల వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి పంపిణీ కార్యక్రమం ప్రారంభించి, పార్టీ యొక్క పీపుల్స్ మ్యానిఫెస్టోని అందించి, అద్యక్షుల వారి యొక్క ఆశయాలను వివరించిన పసుపుల సుబ్బరాయుడు.
留言