జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party

- Feb 28, 2024
- 1 min read

ఈరోజు విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం ప్రకృతి వాని పాలెం లో గల ప్రముఖ హోమియో వైద్య నిపుణులు మరియు ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ డా.రమేష్ గారిని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ గారు మర్యాద పూర్వకంగా కలిసి, ప్రకృతి వ్యవసాయ గురించి,నూతన విధానాల గురించి చర్చించారు..
అనంతరం పార్టీ విధి విధానాల కోసం ,వ్యవసాయం గురించి పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన అంశాల గురించి చర్చించడం జరిగింది.











Comments