జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Feb 27, 2024
- 1 min read

జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి వి లక్ష్మీ నారాయణ గారిని కలసిన వినియోగదారుల హక్కుల కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డా. వికాస్ పాండే. మార్చి 15, ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విశాఖలో జరుగు సమావేశం నకు ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా జై భారత్ పార్టీ అధ్యక్షులు లక్ష్మినారాయణ గారు వారికి పార్టీ మేనిఫెస్టో ను అందజేశారు.
Comments