top of page

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్

Writer's picture: Jai Bharat National PartyJai Bharat National Party


టీ.టీ.డీ లో పని చేస్తున్న క్షురకులకు దశాబ్దకాలంగా వారికి సరియైన వేతనాన్ని ఇవ్వడం లేదని,ఈ మధ్య 20000 ఇస్తామని ప్రకటించి అందులో 18 మందికే ఇవ్వడం జరిగింది..అందరికీ చాలా అన్యాయం జరిగింది.. 800 ల మందికి పైగా పని చేస్తున్న వారికి న్యాయం జరగాలి అని వారిలో న్యాయం అడిగిన 9 మందిని ఉద్యోగం నుండి తీసివేశారు...వీరికి బస్ పాస్ లేదు .గుర్తింపు కార్డు లేదు అని ఏ డీ బిల్డింగ్ వద్ద ధర్నా చేయడం జరిగింది ఇందులో సి ఐ టి యు నాయకులు, ఉద్యోగులు , జై భారత్ నేషనల్ పార్టీ రాయలసీమ మహిళా కో ఆర్డినేటర్ నెల్లూరు మునిలక్ష్మి గారు ధర్నా లో పాల్గొన్నారు

6 views0 comments

Comments


bottom of page