జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Feb 20, 2024
- 1 min read

శ్రీశైలం ప్రాజెక్టు స్కూల్ లో చదువుకున్న అధ్యక్షుల వారి సీనియర్ శ్రీమతి అజిమున్నీస భర్త గారు మక్కా యాత్ర నుంచి తిరిగి వస్తున్న సమయంలో గుండె పోటు కారణంగా కాలం చేశారు.ఉయ్యూరులో ఉన్న వారిని పరామర్శించి,నివాళి అర్పించిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారు.
Commentaires