జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Mar 28, 2024
- 1 min read


జై భారత్ నేషనల్ పార్టీ, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కోఆర్డినేటర్ గా శ్రీమతి. శీతమ్మ యాదవ్ గారిని నియమించి, అధ్యక్షులు శ్రీ వివి(జేడీ) లక్ష్మీనారాయణ గారి చేతులు మీదుగా నియామక పత్రము ను ఉత్తరాంధ్ర కన్వీనర్ జైదేవ్ ఇంజరాపు సమక్షంలో అందజేశారు.
Commenti