జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Mar 8, 2024
- 1 min read

ఈ రోజు రాయచోటిలోని శ్రీ వీరభద్ర డిగ్రీ కాలేజీ మరియు శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ కాలేజీలోని మొట్ట మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోబోయ్ విద్యార్థులకు ఓటు యొక్క ప్రాముఖ్యతను మరియు భావి తరాల భవిష్యత్తు కోసం
జేడీ. లక్ష్మీనారాయణ గారూ చేస్తున్నటువంటి కృషిని విద్యార్థులకు వివరిస్తున్న, మీ సేవకుడు యస్.వి.భార్గవ్ సాయి (రాయలసీమ విద్యార్థి విభాగం అధ్యక్షులు.
Comments