top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ - జేడీ లక్ష్మీనారాయణ గారిని కలసిన జై భారత్ పార్టీలో సిక్కోలు యువత

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Feb 12, 2024
  • 1 min read


ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా జై భారత్ పార్టీ ని స్థాపించిన జై భారత్ పార్టీ అధ్యక్షులు, సిబి ఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ను సోమవారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలోని పలు నియోజకవర్గాల కు చెందిన యువకులు కలసి జై భారత్ పార్టీ సభ్యత్వాలను తీసుకున్నారు. వారికి పార్టీ కండువాలను వేసి లక్ష్మీనారాయణ పార్టీ లోకి ఆహ్వానించారు. పార్టీ ఉత్తరాంద్ర కన్వీనర్ జైదేవ్ ఇంజరాపు నేత్రుత్వంలో జరిగిన ఈకార్యక్రమంలో శ్రీకాకుళం టౌన్ నుంచి రాగోలు నాగ శివ, పాత పట్నం నుంచి బాలకృష్ణ పట్నాయక్, టెక్కలి నుంచి బమ్మిడి ఉదయ్ కుమార్, నరసన్నపేట నుంచి చీపురు రవి తదితరులు జై భారత్ పార్టీ లో చేరారు.

 
 
 

Comments


bottom of page