top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వి వి లక్ష్మీ నారాయణ ఐపిఎస్ (రిటైర్డ్) - ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి విజయవాడలో చేస్తున్న దీక్షలో జై భారత్ నేషనల్ పార్టీ లీగల్ సెల్ సభ్యులు.

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Jan 31, 2024
  • 1 min read

ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి విజయవాడలో చేస్తున్న దీక్షలో జై భారత్ నేషనల్ పార్టీ లీగల్ సెల్ సభ్యులు సంఘీభావం తెలుపుతూ దీక్ష లో పాల్గొనటం జరిగింది

 
 
 

Comments


bottom of page