జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు శ్రీ.వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారు - విశాఖపట్నం మధురవాడ బక్కన్నపాలెం రోడ్డులో ఉన్న అమ్మఒడి బాలల సంరక్షణ కేంద్రం ను సందర్శించి............
- Jai Bharat National Party
- Feb 7, 2024
- 1 min read

విశాఖపట్నం మధురవాడ బక్కన్నపాలెం రోడ్డులో ఉన్న అమ్మఒడి బాలల సంరక్షణ కేంద్రం ను సందర్శించి అక్కడి సదుపాయాలు అడిగి తెలుసుకుని చిన్నారులకు స్పూర్తి దాయక సందేశాన్ని అందించిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు శ్రీ.వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారు.
Comments