ఇతర రాజకీయ పార్టీల నుండి నాయకులు & క్యాడర్ జై భారత్ నేషనల్ పార్టీలో చేరుతున్నారు - 31-12-2023 Update
- Jai Bharat National Party
- Jan 3, 2024
- 1 min read


ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు పోతిన వెంకట రామారావు గారు మరియు అనేక మంది ప్రముఖులు విజయవాడలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ జేడి లక్ష్మినారాయణ గారి సమక్షం లో జై భారత్ నేషనల్ పార్టీ లో చేరటం జరిగినది
Commentaires