top of page
Writer's pictureJai Bharat National Party

Round Table Conference against imposition of ESMA Act


ఈరోజు విజయవాడలో, భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, కార్మికుల, ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం కి ముఖ్య అతిథిగా పాల్గొని మద్దతు తెలిపి ప్రసంగించిన జై భారత్ (N) పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీ ల ప్రతినిధులు ,జై భారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పి. వి. రామరావు పాల్గొన్నారు.

33 views0 comments

Recent Posts

See All

Comentários


bottom of page